మహాగట్భంధన్ అధికారంలోకి వస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రధానిని చూడాల్సి ఉంటుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాన్పూర్లో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అమిత్ షా అక్కడ ప్రసంగించారు. ఇప్పటి వరకు కూడా విపక్షపార్టీలు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకున్నాయని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మహాకూటమిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G0E8SO
సోమవారం మాయావతి.. మంగళవారం అఖిలేష్: మహాకూటమి వస్తే రోజకో ప్రధానిని చూస్తామన్న అమిత్ షా
Related Posts:
ఏడుకొండలపై ఏసుమందిరాలు: దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదుతిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్య… Read More
నేను అంత సులువుగా చావను : విద్యుత్ షాక్గురైన పాక్ మంత్రిభారత దేశం తనను చనిపోవాయలని కోరుకుందని అయితే భారత్ ఆశించినట్టుగా తాను అంత ఈజీగా చనిపోనని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రశీద్ వ్యాఖ్యానించారు. శుక్రవార… Read More
చక్రం తిప్పిన అవంతి: టీడీపీకి గుడ్ బై: వైసీపీలోకి అడారి కుటుంబం ఎంట్రీ!విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊహించిన దెబ్బ తగిలింది. దాదాపు 22 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగిన అడారి కుటుంబం.. పార్టీకి గుడ్ బై చ… Read More
12 సంవత్సరాల్లోనే గవర్నర్గా తమిళిసై సౌందర్రాజన్ ....! మహిళా గవర్నర్ రాజకీయ ప్రస్థానంతెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా తమిళనాడుకు చెందిన డా.తమిళ్సై సౌందర్రాజన్ నియమింపబడ్డారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయని రా… Read More
పవన్ కల్యాణ్ అభిమానులను తరిమి కొట్టి.. బర్త్ డే కేక్ ను కాలితో తొక్కి: క్షమాపణ చెప్పిన డైరెక్టర్ఏలూరు: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు ఘోర అవమానం సంభవించింది. తాడేపల్లి గూడెం శశి విద్యాసంస్థల ఎదురుగా వారు పవన్ కల్యాణ్ పు… Read More
0 comments:
Post a Comment