Tuesday, November 12, 2019

అయోధ్య తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పై కేసు నమోదు చేయాలి: సుభాష్

హైదరాబాదు: అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారని, తీర్పుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు బీజేపీ నేత ఎన్‌వీ సుభాష్. ఓవైసీ తన సొంత అజెండాతోనే ఈ వ్యాఖ్యలు చేశారని తద్వారా భారత సమగ్రతను దెబ్బతీయాలని భావించారని సుభాష్ ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు అయోధ్య విషయంతో తీర్పు ఇచ్చాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36UA6W6

Related Posts:

0 comments:

Post a Comment