ఏపికి ప్రత్యేక హోదా..విభజన హామీల సాధన కోసం జేఏసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసి లో రాజకీయ పార్టీలు..ప్రజాసంఘాలు..ఉద్యోగ..విద్యార్ది సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి పోరాట కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జేఏసిలో సమావేశానికి హాజరు కాని రాజకీయా పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయిం చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gd2Kab
హోదా సాధన కోసం జేఏసి, వైసిపి- జనసేనకు ఆహ్వానం, 11న ఢిల్లీలో దీక్ష: అఖిలపక్ష భేటీలో నిర్ణయాలు
Related Posts:
నాకు షోకాజ్ నోటీసులా.. ఉత్తమ్ బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుంది : కోమటిరెడ్డినల్గొండ : కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తనకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస… Read More
బీజేపీలో రాజ్యసభ టీడీపీపీ విలీనం: కమలదళంలోకి ఆ నలుగురు: ఊహించని దెబ్బ...!టీడీపీకి ఊహించని దెబ్బ. తాజా ఎన్నికల్లో ఏపీలో జగన్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు సమర్ధతకు దెబ్బ. రాజ్యసభలో టీడ… Read More
ప్రపంచంలోనే అత్యంత పోట్టి మహిళ... యోగా చేస్తుంది....ఎలా...?జూన్ 21న యోగా డే సంధర్బంగా ప్రపంచ వ్యాప్తంగా యోగాను నిర్వహించేందుకు పలు దేశాలతోపాటు ఆయా సంస్థలు, వ్యక్తులతోపాటు పలువురు సెలబ్రెటీలు సైతం యోగా ఉత్సవాల్… Read More
శబరిమల వివాదంపై కేరళ సర్కార్ యూ టర్న్..! పార్లమెంట్ ఫలితాల ఎఫెక్టేనా..?తిరువనంతపురం : శబరిమల టెంపుల్ సంప్రదాయాలను కాపాడాలంటూ కేరళ ప్రభుత్వం స్వరం మార్చడం చర్చానీయాంశమైంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా 50 ఏళ్ల లోపు… Read More
అన్నదాతల ఆకలి కేకలు.. మూడేళ్లలో 12వేల ఆత్మహత్యలుముంబై : అన్నదాతలుగా దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని గిట్టుబాటు ధరలు రాక.. చేసిన అప్పులు తీర్చలేక… Read More
best wireless hard drives
ReplyDelete