వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లడం పెద్ద బ్యాక్ డ్రాప్అన్నారు. రాజధాని నిర్మాణంపై జగన్ సర్కార్ వైఖరి సరిగాలేదని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XxSmA8
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..
Related Posts:
తెలంగాణ వైపు పవన్ కల్యాణ్ చూపు.. ఇదే సరైన సమయం అంటూ ఇండికేషన్స్జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల వీర మహిళల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్… Read More
గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. ఈ నెలలోనే.. కేంద్రమంత్రిపెట్రో ధరల పేరు చెబితే చాలు సామాన్యుడు జల్లుమంటున్నాడు. ఏ రోజు ఎంత పెరిగిందని అంటున్నాడు. వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా పెట… Read More
వైసీపీకి నిమ్మగడ్డ భారీ షాక్- మళ్లీ మున్సిపల్ నామినేషన్లు- సంశయలాభం, విశేషాధికారంతోఏపీలో రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నారు. ఇప్ప… Read More
ఏపీలో రిజిష్ట్రార్ల రియల్ దందా..? నిబంధనలు బేఖాతరు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలో రిజిష్ట్రేషన్ ఒకటి. ఆదాయాన్ని పెంచి.. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. కొత్త… Read More
మార్చి - 2021 మాఘ, ఫాల్గుణ మాసాలలో సాధారణ ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment