వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లడం పెద్ద బ్యాక్ డ్రాప్అన్నారు. రాజధాని నిర్మాణంపై జగన్ సర్కార్ వైఖరి సరిగాలేదని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XxSmA8
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..
Related Posts:
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరంఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు..… Read More
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగాన… Read More
దత్తన్నకు మొండిచేయి, కిషన్రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితాహైదరాబాద్ : లోక్సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్ర… Read More
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల … Read More
సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనాలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారం నాయక్ కు షాక్ ఇచ్చిన గులాబీ బాస్ ఆ స్థానం నుండి … Read More
0 comments:
Post a Comment