వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లడం పెద్ద బ్యాక్ డ్రాప్అన్నారు. రాజధాని నిర్మాణంపై జగన్ సర్కార్ వైఖరి సరిగాలేదని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XxSmA8
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..
Related Posts:
పెన్డ్రైవ్తో బ్లాక్మెయిల్... రూ.5లక్షలు ఇవ్వకపోతే ఆ ఫోటోలు బయటపెడుతానని...మధ్యప్రదేశ్కి చెందిన ఓ యువతి ఇటీవల స్నేహితులతో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లిన సమయంలో తన పెన్డ్రైవ్ను పోగొట్టుకుంది. అయితే ఆ పెన్డ్రైవ్ ఓ ఆకతాయి చేతికి… Read More
నిమ్మగడ్డపై కామెంట్లు తగదు.. వైసీపీ నేతలపై వర్ల రామయ్య విసుర్లుఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకం… Read More
Khiladi wife: పక్కలో మొగుడు, ఎదురుగా ఎస్ఐ, నగ్నంగా తయారై ఏం చేసిందంటే, సీన్ రివర్స్ !చెన్నై/ టీనగర్/ బెంగళూరు: భర్త రౌడీషీటర్, భార్య కిలాడి. ఇక రౌడీ మొగుడు, కిలాడీ పెళ్లాంకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అక్రమ మద్యం విక్రయిస్తూ దంపతులు భ… Read More
లైంగిక తీర్పుల వివాదం- బాంబే హైకోర్డు జడ్డికి సుప్రీం కొలీజియం షాక్లైంగిక దాడులపై దాఖలైన పిటిషన్లపై రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన బాంబే హైకోర్టు మహిళా అదనపు న్యాయమూర్తి పుష్పా గనేడివాలాపై దేశవ్యాప్తంగా నిరనసనలు వెల… Read More
సీఎస్కు నిమ్మగడ్డ మరో లేఖ- ఎన్నికల కోడ్ గుర్తుచేస్తూ- టార్గెట్ మంత్రులు, సజ్జలఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ … Read More
0 comments:
Post a Comment