వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం వెళ్లడం పెద్ద బ్యాక్ డ్రాప్అన్నారు. రాజధాని నిర్మాణంపై జగన్ సర్కార్ వైఖరి సరిగాలేదని దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బుధవారం తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XxSmA8
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..
Related Posts:
రాహుల్,ఓవైసీ దేశంలో అంతర్యుద్దం కోరుకుంటున్నారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలుకేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశంలో అంతర్యుద్దం రావాలని కోరుకుంటున్నా… Read More
రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేల భరోసా మీటింగ్... సమావేశం బయట రైతుల ఆందోళనఅమరావతి మరియు సిఆర్ఢీఏ పరిధిలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశం అయ్యారు. రాజధాని తరలింపుపై ఓ వైపు రైతులు , మరోవైపు … Read More
ఆర్టీసీ అభివృద్దికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం... ఉద్యోగుల సంక్షేమానికి బోర్డు...ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఆర్టీసీలో రవాణా సేవలు విస్తృతం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్య… Read More
ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ పర్యటన రద్దుకు కారణమిదే..?ఏపీలో రాజకీయమంతా ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు 'రాజధానులు' ప్రకటన చుట్టే తిరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని అక్కడి రైతులు, మూడు రాజధ… Read More
ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసనఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల … Read More
0 comments:
Post a Comment