ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ నేతల మాట్లాడుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తోన్న కామెంట్లను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j2ck0N
Saturday, January 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment