మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇరు పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు నిర్వహించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే సిద్దంగాపరంగా బద్దశత్రువులైన కాంగ్రెస్, శివసేనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvduHo
మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటి
Related Posts:
ఆగని మృత్యు ఘోష.. కంటతడి పెట్టించేలా.. మరో వలస కార్మికుడి మృతి..ఎంత గోస.. ఎంత దు:ఖం.. ఎంత దయనీయం.. వేల కి.మీ కాలినడకన సాగిపోతున్న వలస కూలీ పాదాల రక్తపు మరకలు ఈ దేశ ముఖచిత్రంపై నుంచి ఎన్నటికీ తుడిచేయలేనివి. కరోనా లా… Read More
అనూహ్యం: జగన్కు బీటెక్ రవి మద్దతు.. పులివెందుల నేత ప్రకటనతో టీడీపీలో రచ్చ..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు విషయంలో సీఎం జగన్ స్పీడుకు కేంద్రం బ్రేకులు వేయడం.. కొత్త నీటి పథకాలపై ముందుకెళ్లకుండా ఏపీని ఆపాలంటూ క… Read More
ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోల… Read More
ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక… Read More
మళ్లీ జీరో నుంచి ఆరంభించాల్సిందే: స్వస్థలాలకు వెళ్లినా.. ఆకలితో పస్తులుండాల్సిందేపాట్నా: కరోనా వైరస్ లక్షలాది మంది వలస కార్మికుల పొట్ట కొట్టింది. వాళ్లను రోడ్ల మీద పడేసింది. నిలువ నీడ లేకుండా చేసింది. కాలే ఎండల్లో.. ఖాళీ కడుపులతో వ… Read More
0 comments:
Post a Comment