ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లు సైతం వెనుకాడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు టిడిపి సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వైసిపి లో చేరారు. మరో ఇద్దరు పోటీ చేయలేమని తేల్చి చెప్పారు. ఇక, తాజాగా మాగుంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TEYt6k
ఎంపీగా పోటీ చేయలేను : సీయంతో మాగుంట చెప్పిన కారణమేంటి : టిడిపి ఎంపీలకు ఏమైంది..!
Related Posts:
బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటిపాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్ట… Read More
ఎన్నికల్లో అభ్యర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్రచారానికి సిద్దమవుతున్న రథాలు..!!హైదరాబాద్ : ఎన్నికల చిత్రాలు మొదలయ్యాయి. ఓట్ల కోసం. ఎన్నికల్లో ఖర్చులను భరించేందుకు అభ్యర్థుల ఆపసోపాలు కూడా మొదలయ్యాయి. బాగ్అంబర్ పేటకు చె… Read More
వేడిగా ఉందా? వచ్చి నా ఒళ్లో కూర్చో: మహిళ పట్ల ఉబేర్ క్యాబ్ డ్రైవర్ దురుసు ప్రవర్తనన్యూఢిల్లీ: ఆన్ లైన్ ద్వారా కార్లను అద్దెకు సమకూర్చే ఉబేర్ సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఉబేర్ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా… Read More
'Main Bhi Chowkidar': సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశంన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 'Main Bhi Chowkidar' ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్… Read More
ఏపిలో కొత్తగా 15 లక్షల ఓటర్లు : తుది జాబితా 3.95 కోట్లు ..!ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2… Read More
0 comments:
Post a Comment