ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల రణక్షేత్రానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ రేసుగుర్రాల కోసం వేట ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకంటే కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన తొలిజాబితాను ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPP07F
లోక్సభ ఎన్నికలు 2019: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్..ప్రియాంకా పేరు మిస్సింగ్
Related Posts:
కొత్త జిల్లాలతో కిరికిరి..! టీచర్ల లెక్క తేలని వైఖరి..! విద్యాశాఖలో అంతా గజిబిజి..!!హైదరాబాద్ : గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో విద్యాశాఖ ఉన్నతాదికారులకు ఇబ్బందులేర్పడుతున్న… Read More
సికిందరాబాద్ రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం .. పలు ఫైళ్ళు దగ్ధంసికింద్రాబాద్ రైల్ నిలయంలోని 7 వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది . శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో పలు ఫైళ్ళు దగ్ధం అయ్యాయి . షార్ట్ సర్కూట్ వల… Read More
తమిళనాడులో పట్టుబడ్డ 1300ల కిలోల బంగారం వెనక గోల్మాల్ జరిగిందని మీరు భావిస్తున్నారా..?రెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు … Read More
భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు..మిస్టరీ చేధనలో అధికారులురెండ్రోజుల క్రితం తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు … Read More
ఇంటర్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత! నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థి సంఘాలు!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జా… Read More
0 comments:
Post a Comment