ఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల రణక్షేత్రానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు తమ రేసుగుర్రాల కోసం వేట ప్రారంభించాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకంటే కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన తొలిజాబితాను ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPP07F
లోక్సభ ఎన్నికలు 2019: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్..ప్రియాంకా పేరు మిస్సింగ్
Related Posts:
నవరత్నాల్లో కోతలపై జగన్ సర్కార్ కు భారీ షాక్-మధ్యలో ఆపొద్దు-ఇచ్చి తీరాల్సిందే-హైకోర్టు ఆదేశంఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు క… Read More
మహిళా పోలీసులతో అంగన్వాడీ పనులా : పోలీసు పని మాత్రమే చేస్తారు : సీఎస్కు డీజీపీ సవాంగ్ లేఖ..!!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా రక్షణ కార్యదర్శుల వ్యవహారంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. మహిళా రక్షణ… Read More
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలుదేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబర… Read More
12,521 మంది ఖాతాల్లో దళితబంధు నగదు జమ: మంత్రులుదళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు… Read More
హిందూ సమాజానికి మల్లాది విష్ణు బహిరంగ క్షమాపణ చెప్పాలి... బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్...ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కా… Read More
0 comments:
Post a Comment