Sunday, March 24, 2019

జ‌గ‌న్ ప్ర‌తిష్ఠ‌కు స‌వాల్ : వివేకా మృతి తో క‌ష్టాలు : జ‌మ్మ‌ల‌మడుగు లో గెలుపెవ‌రిది..!

ఎలాగైనా ముఖ్య‌మంత్రి కావాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యం. వైసిపి కార్య‌క‌ర్త‌లు..జ‌గ‌న్ అభిమానులు కోరుకుంటందీ అదే. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ అభిమానుల తో పాటుగా టిడిపి నేత‌లు సైతం ఆస‌క్తిగా చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గం క‌డప జిల్లా లోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం. వివేకానంద రెడ్డి హ‌త్య‌తో అక్క‌డి స‌మీక‌ర‌ణాల్లో మార్పు వ‌స్తోంది. దీంతో.. ఇప్పు డు ఆ నియోజ‌క‌వ‌ర్గం లో గెలుపు జ‌గ‌న్ కు వ్య‌క్తిగ‌తంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOTflH

Related Posts:

0 comments:

Post a Comment