ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది జగన్ లక్ష్యం. వైసిపి కార్యకర్తలు..జగన్ అభిమానులు కోరుకుంటందీ అదే. సరిగ్గా ఇదే సమయంలో జగన్ అభిమానుల తో పాటుగా టిడిపి నేతలు సైతం ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం కడప జిల్లా లోని జమ్మలమడుగు నియోజకవర్గం. వివేకానంద రెడ్డి హత్యతో అక్కడి సమీకరణాల్లో మార్పు వస్తోంది. దీంతో.. ఇప్పు డు ఆ నియోజకవర్గం లో గెలుపు జగన్ కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOTflH
జగన్ ప్రతిష్ఠకు సవాల్ : వివేకా మృతి తో కష్టాలు : జమ్మలమడుగు లో గెలుపెవరిది..!
Related Posts:
పిట్టీ కేసుల్లో ప్రతాపం.. సైకో కేసులో ఫెయిల్యూర్?.. పోలీసులకు శీనుగాడి తిప్పలు..!హైదరాబాద్ : వాడు మామూలోడు కాదు. మౌనంగానే ఉంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. హత్యాచారాలకు ముందు పెదవి విప్పనోడు.. రాక్షస క్రీడల అనంతరం కలివిడిగా ఉన్నట్ల… Read More
నాలాలో నోట్ల కట్టలు.. అయినా కన్నెత్తి చూడని జనం.. ఎందుకో తెలుసా?కాన్పూర్ : ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో గోవింద్ నగర్ ప్రాంతం. ఉదయమే ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు నాలాను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలో పేరుకుప… Read More
నెటిజన్లను కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ అధికారిణి నేపథ్యం.. ఆసక్తికరంలక్నో: లేత పసుపురంగు చీర, స్లీవ్లెస్ జాకెట్, కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించి..భుజాల వరకు జారవిడచుకున్న ముంగురులతో చూపు తిప్పుకోనివ్వని సొయ… Read More
మా తుఝే సలాం : నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం... మదర్స్ డే ఎలా పుట్టింది..?ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపం… Read More
ప్రధాని మోడీ ,ఆయన మంత్రివర్గ విమానాయాన ఖర్చు రూ.393 కోట్లుప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఎక్కువగా విదేశాంగా విధానం మీద దృష్టి సారించారు. అంతర్జాతీయ సంబంధాల కోసం పలు దేశాలను సైతం చుట్టివ… Read More
0 comments:
Post a Comment