ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది జగన్ లక్ష్యం. వైసిపి కార్యకర్తలు..జగన్ అభిమానులు కోరుకుంటందీ అదే. సరిగ్గా ఇదే సమయంలో జగన్ అభిమానుల తో పాటుగా టిడిపి నేతలు సైతం ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం కడప జిల్లా లోని జమ్మలమడుగు నియోజకవర్గం. వివేకానంద రెడ్డి హత్యతో అక్కడి సమీకరణాల్లో మార్పు వస్తోంది. దీంతో.. ఇప్పు డు ఆ నియోజకవర్గం లో గెలుపు జగన్ కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOTflH
జగన్ ప్రతిష్ఠకు సవాల్ : వివేకా మృతి తో కష్టాలు : జమ్మలమడుగు లో గెలుపెవరిది..!
Related Posts:
ఆల్ టైమ్ రికార్డ్: పలు పట్టణాల్లో రూ.100 ప్లస్: లిస్ట్ ఇదే: 9 రోజుల్లో ఏడుసార్లు మోతన్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఆకాశానికి ఎగబాకాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు.. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయ… Read More
Covaxin: భారత్ బయోటెక్కు గుడ్న్యూస్: రెండేళ్ల చిన్నారులకూ కరోనా టీకాన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్… Read More
Escape: పెళ్లి కొడుకు చేతిలో తాళి, ప్రియుడితో పెళ్లి కూతురు జంప్, కట్ చేస్తే జైల్లో వరుడు, ఫినిష్!భోపాల్/ చెన్నై: అమ్మాయి, అబ్బాయి ఇష్టపడటంతో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సైడ్ బంధువులు అందరూ కల్యాణమండపం చేరుకున్నారు. గ… Read More
భారత్ తో కరోనా కల్లోలం: 4,205 మరణాల భారీ రికార్డు, దేశం వణుకుతోందిభారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 3,48,421 కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం యొక్క రోజువారీ కోవ… Read More
హైదరాబాద్లో హైటెన్షన్: చార్మినార్ సహా: పలు ప్రాంతాల్లో మోహరించిన పోలీసు బలగాలుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చ… Read More
0 comments:
Post a Comment