Sunday, March 24, 2019

నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్‌కు మాత్రం దూరం : పాకిస్థాన్‌పై ఇండియా న్యూ స్ట్రాటజీ

న్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాంజాతీయ దినోత్సవం సందర్భంగా దేశంలో శాంతి నెలకొల్పేందుకు పాటుపడాలని, సరిహద్దు దేశాలైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CCsyJZ

Related Posts:

0 comments:

Post a Comment