న్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాంజాతీయ దినోత్సవం సందర్భంగా దేశంలో శాంతి నెలకొల్పేందుకు పాటుపడాలని, సరిహద్దు దేశాలైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CCsyJZ
నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్కు మాత్రం దూరం : పాకిస్థాన్పై ఇండియా న్యూ స్ట్రాటజీ
Related Posts:
ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు… Read More
బాబు పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : చర్యలు తీసుకోకుంటే నిరసనకు దిగుతాం: బిజెపి నేతలు..!టిడిపి అధినేత చంద్రబాబు పై దేశద్రోహం కేసు పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. గవర్నర్ నరసింహన్ ను కలిసిన బిజెపి నేతలు చంద్రబాబు చేస్తు… Read More
చంద్రబాబుకు థాంక్స్ చెప్పిన స్టాలిన్..! ఉప ఎన్నికల్లో అత్యదిక స్థానాలు మావే అంటున్న యువనేత..!!చెన్నై/హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీఎంకే అధినేత స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. నేడు చెన్నై వెళ్లిన చంద్రబాబు... డీఎంకే ప్రధాన కార్యాలయంలో … Read More
మా ఉద్యోగుల అవినీతీ మాకే చెప్పండి :రెవెన్యు శాఖ బ్యానర్లుస్వియ రక్షణలో తెలంగాణ రెవెన్యు ఉద్యోగులు నిమగ్నమయ్యారు. తమ పై వచ్చిన ఆరోపణలకు తామే చెక్ పెట్టే చర్యలను చేపడుతున్నారు.ఇందులో భాగంగానే రెవెన్యు కార్యాలయ… Read More
పుల్వామా అటాక్ : త్రివిధ దళాలకు అత్యవసర అధికారాలు, క్షిపణుల కొనుగోలు ?న్యూఢిల్లీ : పుల్వామాలో ఉగ్రవాదుల బీభత్సంతో భారత ఆర్మీకి కేంద్రం విశేష అధికారాలు కల్పించింది. శత్రుదేశంతో పోరాడేందుకు కావాల్సిన ఆధునాతన సాంకేతిక పరిజా… Read More
0 comments:
Post a Comment