Wednesday, October 23, 2019

దిమ్మ తిరిగేలా విసా ఛార్జీలు పెంచిన సౌదీ: హజ్ యాత్రను బాయ్ కాట్ చేసిన ముస్లిం దేశాలు

దుబాయ్: ధనిక దేశాల్లో ఒకటిగా పేరున్న సౌదీ అరేబియా.. విసా ఛార్జీలను భారీగా పెంచింది. ఎంత భారీగా అంటే.. ఇప్పటిదాకా ఉన్న విసా ఛార్జీల మొత్తాన్ని ఆరు రెట్లకు పెంచింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం సౌదీ అరేబియాకు వెళ్లే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PjpzgZ

Related Posts:

0 comments:

Post a Comment