చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి కలిశారు. అరెస్ట్కు సంబంధించిన అంశాలపై రవిప్రకాశ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా రవిప్రకాశ్కు తన సంఘీబావాన్ని ప్రకటించారు. టీవీ9 లో నిధుల గోల్మాల్కు పాల్పడ్డారంటూ ఏబీసీఎల్ కంపనీ లిమిటెడ్ డైకర్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం ఆయన్ను విచారించిన పోలీసులు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35dEJK5
జైల్లో రవిప్రకాశ్ను కలిసిన ఎంపీ రేవంత్రెడ్డి
Related Posts:
మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!అమరావతి/హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. మరికొంత మంది నాయకులు సంచలనాల కోసమే మాట్లాడుతుంటారు. ఇందులో మొదటి సందర్బానిక… Read More
జగన్ ఏడాది పాలన- టీడీపీకి ఓ పీడకల - వరుస షాకులతో నాలుగుదశాబ్దాల పార్టీ కుదేలైందిలా...ఏపీలో గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలన ఆ పార్టీ నేతలకు ఏమాత్రం సంతృప్తి నిచ్చి… Read More
ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. టీడీపీ నేతలకు అవంతి శ్రీనివాస్ సవాల్వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు ఉన్నారు. ఇక ఈ సం… Read More
Lockdown: మే 31 కర్ఫ్యూ ఎత్తివేత, సండే సందడి, మటన్, మందు, చిందులు, నో రూల్స్, ఓకే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ 4.0 అమలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపుల… Read More
లోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లుతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. తెలుగు దేశం పార… Read More
0 comments:
Post a Comment