Monday, October 7, 2019

జైల్లో రవిప్రకాశ్‌ను కలిసిన ఎంపీ రేవంత్‌రెడ్డి

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి కలిశారు. అరెస్ట్‌కు సంబంధించిన అంశాలపై రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా రవిప్రకాశ్‌కు తన సంఘీబావాన్ని ప్రకటించారు. టీవీ9 లో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ ఏబీసీఎల్ కంపనీ లిమిటెడ్ డైకర్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం ఆయన్ను విచారించిన పోలీసులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35dEJK5

Related Posts:

0 comments:

Post a Comment