సింగపూర్: అరాచకానికి మారుపేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తరువాత నెలకొన్న పరిణామాలు భారత్ సహా అనేక దేశాలను ఉలికిపాటుకు గురి చేస్తోన్నాయి. మత ఛాందసవాదానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే తాలిబన్లు.. తాము అనుకున్న దాన్ని సాధించడానికి ఎంత వరకైనా వెళ్తారనే విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఎదుటివాడి ప్రాణాలను అలవోకగా తీసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3khndwG
కమలా హ్యారిస్ లీడ్ రోల్: ఆప్ఘన్ సంక్షోభం వేళ..సడన్గా ఆసియా టూర్: సింగపూర్లో ల్యాండ్
Related Posts:
ఉన్నావ్లో యూపీ మంత్రులు, ఎంపీకి చుక్కెదురు, పరామర్శించేందుకు వస్తే ఘెరావ్..ఉన్నావ్ దాడి ఘటనపై యూపీ అట్టుడుకుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఉన్నావ్లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎ… Read More
nirbhaya case: తాను క్షమాభిక్ష కోరలేదంటూ దోషి వినయ్ శర్మ!న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై … Read More
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి లక్ష, ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ సర్కార్అనాజ్ మందీ ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామన… Read More
ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలుచెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహి… Read More
సీఎం జగన్ ను పిలిచి అవమానించారా..! ప్రధాని..షా కలవకపోవటం వెనుక: హస్తినలో ఏం జరిగింది..!ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు...తిరిగి వచ్చారు. ప్రధాని మోదీ..అమిత్ షా ను కలవటానికి ఢిల్లీ వెళ్లిన సీఎం ఎందుకు వారిని కలవలేకపోయారు. ముందుగా అప్పాయి… Read More
0 comments:
Post a Comment