Saturday, August 21, 2021

నా తోడబుట్టిన జగనన్నకు.. షర్మిల రాఖీ సందేశం -విడదల రజని ముందుగానే-పవన్, లోకేశ్ ఫైర్ -కేసీఆర్ ఇలా

ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సోదర, సోదరీమణుల మధ్య అనురాగం, ప్రేమాభిమానురాగాలకు అద్దం పట్టే రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య రాజకీయ నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మాటను కాదని చెల్లెల్లు వైఎస్ షర్మిల తెలంగాణలో సొంతగా పార్టీ పెట్టడం, అన్నపై సెటైర్లు విమర్శలు కొనసాగిస్తున్న దరిమిలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3z8rcC9

0 comments:

Post a Comment