న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో దేశమంతా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉండగా, కూటమితో కలిసి తాము గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxiGEX
2014లో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ సత్తా చాటుతుందా?
Related Posts:
కమల్ హాసన్ పార్టీకి కేటాయించిన గుర్తునే కొనసాగించిన కమల్ హాసన్: కీలక అంశాలివే.చెన్నై: ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊరట లభించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్… Read More
అందుకే తొలి టీకా వేయించుకున్నా..: కిష్టమ్మ, ప్రధాని చెప్పారనే టీకా వేసుకోలేదన్న కేటీఆర్హైదరాబాద్: కరోనా టీకా వేయించుకునేందుకు ప్రజా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారని, అయితే, ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకే వ్యాక్సిన్ వేయించుకోవడం లేదని తెల… Read More
కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారందేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్ర అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవిషీల్డ్ కాగా మరొకటి … Read More
వీర జవాన్లకు పవన్ కళ్యాణ్ సెల్యూట్: గోశాలలో జనసేనాని కనుమ వేడుకలుఅమరావతి: సైనిక దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ‘జనవరి 15... ఆర్మీ డే. భారతీయులందరికీ పుణ్య… Read More
చైనాకు షాకిచ్చిన నేపాల్: భారత్లో తయారయ్యే కొవిషీల్డ్ వ్యాక్సిన్కు ఆమోదంచైనాకు సాగిలపడేలా ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యవహరించిన తీరును అధికార మావోయిస్టు పార్టీ ఖండించడం, పార్లమెంట్ రద్దు తదితర పరిణామాల తర్వాత నేపాల్ విధానాల్లో… Read More
0 comments:
Post a Comment