న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన జియో సైంటిస్ట్, జియాలజిస్ట్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఈ ఏడాది జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు నేరుగా యూపీఎస్సీ వెబ్సైట్కు వెళ్లి చూసుకోవచ్చు. (upsc.gov.in). ఈ పరీక్షను క్లియర్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు పర్సనాలిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nPaQia
Wednesday, October 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment