పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తేల్చారు. ఈ నెల 17వ తేదీన కాకతీయ కెనాల్లో రాధిక రెడ్డి కారు కనిపించిన సంగతి తెలిసిందే. అందులో రాధికరెడ్డి, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు ఉన్నారు. వారి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా.. మరునాడు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bQFyMl
Thursday, February 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment