తన దగ్గర శక్తిమంతమైన ఆర్డీఎక్స్ ఉందని, దానితో స్కూల్ బిల్డింగ్ ను పేల్చిపారేస్తానంటూ ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ ను బెదిరించిన వ్యవహారం తీవ్ర కలకం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితుణ్ని అరెస్టు చేశారు. బరేలీ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T0SM0n
రూ.2 లక్షలు ఇవ్వకపోతే.. పుల్వామా తరహా దాడి చేస్తా: యూపీలో టెన్త్ విద్యార్థి వార్నింగ్
Related Posts:
జై శ్రీరాం : జై శ్రీరాం అన్న పదం మమతను ఎందుకు టెన్షన్ పెడుతోంది? మీ కామెంట్ చెప్పండి.బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కన్నెర్ర జేశారు… Read More
దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?అమరావతి: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనక దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై కొత్త ప్రభుత్వ దృష్టి… Read More
పదవి బాధ్యతలు స్వీకరించేందుకు సైకిల్పై కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి హర్షవర్థన్కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. హర్షవర్థన్ తన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు డిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శా… Read More
అంతా మీరే చేశారు : యూపీలో ఓటమిపై అఖిలేశ్పై బెహన్ జీ గుస్సా ..లక్నో : ఎన్నికలు ముగిసి .. ఫలితాలొచ్చి ప్రభుత్వం కొలువుదీరింది. తన టీంలోని వారికి పోర్టుపోలియో కూడా కేటాయించారు మోడీ. ఇక యూపీలో కలిసి పోటీచేసిన బీఎస్ప… Read More
జగన్ సంచలన నిర్ణయం: వైద్య - ఆరోగ్య శాఖ సీఎం వద్దే: ఆశా వర్కర్ల వేతనం పదివేలకు పెంపు..!ఏపీ నూతన మఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన వైద్య శాఖను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. అదే విధంగా ఏపీలోని ఆశా వర… Read More
0 comments:
Post a Comment