సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1o7El
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
Related Posts:
31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనంఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం… Read More
ఏపి కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి..! ఎన్నికలంటేనే గజగజ వణికిపోతున్న నాయకులు..!అమరావతి/ హైదరాబాద్ : పార్టీ అదిష్టానం తీసుకునే నిర్ణయాలు కొన్ని ప్రాంతాల్లో పార్టీలకు వరంగా మారితే కొన్ని ప్రాంతాల్లో శాపంగా పరిణమిస్తుంటుంది.… Read More
25వేలు కొట్టు..! పార్టీ టికెట్ పట్టు..!! రాజకీయ పార్టీల వింత పోకడ..!!హైదరాబాద్ : రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా తయారయ్యింది పార్టీల పరిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొ… Read More
అమరావతిలో అఖిలాండనాయకుడు : 25 ఎకరాలు..రూ.150 కోట్లతో : శ్రీవారి ఆలయానికి తొలి అడుగు..!ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల… Read More
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశి… Read More
0 comments:
Post a Comment