సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజర్లని .. కొందరు ఊపిరాడక మృతిచెందారని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సూరత్లోని సర్తానా ప్రాంతంలో గల తక్షిశిల కోచింగ్ సెంటర్లో నిన్న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W1o7El
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?
Related Posts:
జగన్పైనా మొదలు పెట్టేసారు..సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ నేతల వ్యాఖ్యల వెనుక..!బీజేపీ నేతలే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరహాలో కాకున్నా..సైలెంట్గానే తమ వ్యూహం ఏంటనేది చెప్పకనే చ… Read More
ఏపీ సీఎం జగన్ కు బాలయ్య రిక్వెస్ట్ .. ఏమడిగారో తెలుసా ?హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి … Read More
తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా… Read More
పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!నిర్మల్ : రక్షణగా ఉండాల్సిన ఖాకీలు దారి తప్పుతున్నారు. చేతిలో లాఠీ ఉందనుకుంటున్నారో ఏమో గానీ రెచ్చిపోతున్నారు. అందరూ అలా అని కాదు గానీ కొందరు పోలీస్ … Read More
మహిళలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ.... తోటి సభ్యుడిపై చెప్పు తీసిన మహిళ సర్పంచ్ ..వీడియోచట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉన్నా...వారి పెత్తనమంతా భర్తలదే కొనసాగుతుంది..పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులు కాని బయట వ్యవహారమంతా కూడ వాళ్ల భర్… Read More
0 comments:
Post a Comment