Saturday, October 12, 2019

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: కిరోసిన్‌తో నిప్పంటించుకొన్న డ్రైవర్.. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం?

ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేశారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి, తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీనివాస రెడ్డి శరీరం తొంబైశాతం మేర కాలిపోయినట్టు సమాచారం. దీంతో ఆయన పరిస్థితి విషమంగా తయారైందని వైద్యులు తెలిపారు. అయితే సమ్మెపై మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OHinKY

Related Posts:

0 comments:

Post a Comment