కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. జమ్ముకశ్మీర్ విలీన పక్రియ పూర్తయ్యాక భారత్లోని ఆయుధాలు, మందుగుండు పంపించే కుట్రపన్నింది. దాని కూడా సరిహద్దు రాష్ట్రం పంజాబ్లోని గ్రామాలకు డ్రోన్ల ద్వారా పంపించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pcENsS
ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?
Related Posts:
పంజ్షీర్పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణంకాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి త… Read More
బిగ్బాస్ సీజన్ 5: హౌస్లోకి వెళ్లిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వీరే - ప్రెస్రివ్యూనాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'Big boss' సీజన్ 5 ఆదివారం ప్రారంభమైనట్లు ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ‘‘తొలుత బిగ్బాస్… Read More
గ్లోబల్ లీడర్స్: మరోసారి ప్రథమ స్థానంలో ప్రధాని మోడీ, తర్వాతి స్థానాల్లో బైడెన్, మెర్కెల్వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన సత్తాను చాటుకున్నారు. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి … Read More
ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆకృత్యాలు మొదలయ్యాయ్: మహిళా పోలీస్ అధికారిని..ఆమె పిల్లల ముందేకాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదానికి, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. తాలిబన్ల పరిపాలన ఎల… Read More
Bigg Boss Telugu 5: నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందా?: జూనియర్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్… Read More
0 comments:
Post a Comment