న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం 8 మంది సభ్యులపై సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు సభలను వాకౌట్ చేశాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు క్షమాపణలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kwaPHQ
ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
Related Posts:
భారత్ వస్తా .. కానీ, ఆ కండీషన్ అన్న జాకీర్న్యూఢిల్లీ : వివాదాస్పద మత బోధకుడు జాకీర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ వచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు త… Read More
హైకోర్టులో భూపతి, యాదవరెడ్డి ఊరట : మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయొద్దని ఈసీకి ఆదేశంహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు భూపతిరెడ్డి, యాదవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ ఖాళీలకు ఎన్ని… Read More
జై హింద్, జై శ్రీరాం కాదు : దీదీ సంచలనంకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను, తన పార్టీ వందేమాతరం అని అంటోందని .. విశ్వసిస్తోందని కుండబద… Read More
అది ఫ్యామిలీ హాలీడే కాదు : ఆఫిషీయల్ టూరే, నేవీ మాజీ కమాండర్న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ నౌకలో పార్టీ చేస… Read More
రవిప్రకాశ్కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశంహైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన… Read More
0 comments:
Post a Comment