వివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ అంశంపై రాజ్యసభలో ఆందోళన చేసిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు మంగళవారం లోక్ సభ సమావేశాలను బాయికాట్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే ఆందోళనకు దిగిన ఎంపీలు.. రాజ్యసభలో పరిణామాలపై చర్చకు పట్టుపట్టారు. కానీ ఎగువ సభ వ్యవహారాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iSZstd
లోక్సభ సమావేశాల బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడ
Related Posts:
కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీ… Read More
ఉద్యోగి హత్య కేసులో శరవణ భవన్ యజమానికి షాక్: వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టుప్రముఖ హోటల్ శరవణన్ భవన్ యజమాని రాజగోపాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో శరవణన్కు జీవితకాల శిక్ష కోర్టు విధించ… Read More
మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు… Read More
ఆ యువతి ఆఖరి కోరిక..జగనన్నను ఒక్కసారి కలవాలి: ఆయన మాత్రమే: తలసేమియాతో పోరాటం..!ఆ యువతి దీన గాధ చూస్తూ ఎవరైనా చలించాల్సిందే. అందరి లాగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయం లో ప్రాణాంతక వ్యాధితో బాద పడుతోంది. శక్తికి మించి ఖ… Read More
కిషన్ రెడ్డిని కలిసా..!తప్పేంటి.! నాయకుడన్న తర్వాత కాస్త 'కమలం పోషణ' ఉండాలంటున్న వంశీ..!!విజయవాడ/హైదరాబాద్ : అవును వల్లభనేని వంశీ ఎట్టకేలకు పెదవి విప్పారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమే అన్నారు. అంతే కాక… Read More
0 comments:
Post a Comment