Monday, October 28, 2019

దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి జరగడంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన కనిపించింది. సదర్ బజార్‌లోని ఒక దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. అయితే ఢిల్లీలో పండుగ పూట అగ్ని ప్రమాదాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpllEr

Related Posts:

0 comments:

Post a Comment