నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం(మే 22) రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో కలిసి దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AK8C9Z
కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..
Related Posts:
ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప… Read More
భక్తి ఉంటే సీఎం ఇంటి ముందు చెక్క భజన చేయండి .. ఉద్యోగ సంఘాలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఫైర్సెలెక్ట్ కమిటీ వివాదంలో ఏపీ ఉద్యోగ సంఘాలు జోక్యం చేసుకోవటంపై టీడీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులపై చర్… Read More
మరొకరితో చనువుగా ఉంటోంది, జీర్ణించుకోలేకపోయా.. అందుకే దివ్యను హత్యచేశా, విచారణలో వెంకటేశ్..బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసింది వెంకటేశ్ అని పోలీసులు ప్రకటించారు. మరో అబ్బాయితో చనువుగా ఉంటుందనే కారణంతో దివ్యపై వెంకటేశ్ కక్ష పెంచుకున్నారని పో… Read More
రుయా ఆస్పత్రిలో సైకోల హల్చల్, బ్లేడుతో కోసుకోవడంతో బెంబేలెత్తిన రోగుల బంధువులు, నర్సులురుయా ఆస్పత్రిలో సైకోలు హల్చల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. నలుగురు సైకోలు వచ్చారు. అక్కడున్న రోగులే కాదు సిబ్బంది కూడా హడలెత్తిపోయారు.… Read More
ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చ… Read More
0 comments:
Post a Comment