నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను భయభ్రాంతులకు గురిచేసి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం(మే 22) రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీతో కలిసి దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AK8C9Z
కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..
Related Posts:
కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం: వెంకయ్య, మోడీ కృషి వల్లే: బండి సంజయ్రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇవ్వడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 13వ శతాబ్దం నాటి రామప్ప… Read More
Tension: బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్ముంటే పోతా, అయోమయంలో మోదీ, అమిత్ షా !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను కచ్చితంగా మార్చుతారన… Read More
సెప్టెంబర్ నుంచి పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం: ఎయిమ్స్ చీఫ్ గులేరియాన్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారందరికీ కరోనావైరస్ వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఎప్పట్నుంచి ఇస్తార… Read More
ఏలూరు కార్పొరేషన్లోనూ జగన్ హోరు -చంద్రబాబు చిత్తు, టీడీపీ 2, మిగతావన్నీ వైసీపీకే! -ఫలితాలివే..అంతా ఊహించినట్లే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్పిపల్ కార్పొరేషన్ కూడా వైసీపీ వశమైపోయింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్ లో ఉ… Read More
హైదరాబాద్ సమీపంలో భూకంపం.. 4.0 తీవ్రతతో ప్రకంపనాలుఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దా… Read More
0 comments:
Post a Comment