హైదరాబాద్ : టీవీ9 యజమాన్యాన్ని మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారం (15.10.2019) నాటికి వాయిదా వేసింది న్యాయస్థానం. టీవీ9 యజమాన్యానికి తెలియకుండా రవిప్రకాశ్ 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసుకున్నారని.. ఈ కేసులో అతడిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLv6fW
Monday, October 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment