విజయవాడ: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367OqKt
Sunday, October 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment