హైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ నిర్వహణకు సంబంధించి కొన్ని పత్రాలు కనిపించడం లేదని, మరికొన్ని ఫోర్జరీకి గురయ్యాయని అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ, టీవీ 9 ఫైనాన్స్ మూర్తికి పోలీసులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ydi10m
రవిప్రకాశ్కు పోలీసుల నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం
Related Posts:
అమెరికా సైన్యం నోట ‘జన గణ మన’.. సోషల్ మీడియాలో వీడియో వైరల్...(వీడియో)వాషింగ్టన్ : మన జాతీయ గీతం.. జన గణ మన.. వినగానే ప్రతి భారతీయుడు లేచి నిల్చొని సెల్యూట్ చేస్తారు. జాతీయ జెండాకు వందనం చేసి ఎలుగెత్తి సగర్వంగా ఆలపిస్తార… Read More
ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తిఅమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుం… Read More
అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించిం… Read More
నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండ… Read More
వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు గల్లంతు.. మూడు రోజులైనా దొరకని ఆచూకీకడప జిల్లాలో వరద ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కుట… Read More
0 comments:
Post a Comment