న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువారం ఏబీపీ - సీ ఓటరు సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వేలో బీజేపీకి 25 సీట్లు వస్తాయని తేలింది. ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ నేతృత్వంలోని కూటమికి 51 సీట్లు వస్తాయని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP4I7p
ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...
Related Posts:
ఆరుగురు బాలికలతో నగ్నంగా భిక్షాటన... ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని...ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బా… Read More
1000th Asteroid: బీ అలర్ట్: భూమి వైపు గ్రహశకలంవాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. మరో అరుదైన ఘనతను అందుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఆరితేరిన నాసా.. ఇప్పటిదాకా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి… Read More
పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు క… Read More
ఆఫ్గనిస్తాన్ కొత్త అధ్యక్షుడు అతనే-చివరి నిమిషంలో తెర పైకి ఆ పేరు-మంత్రి పదవులు ఎవరెవరికంటే...ఆఫ్గనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా అంతర్గత విభేదాలతో వాయిదా… Read More
చెత్త వాహనాల్లో గణేశ్ విగ్రహాల తరలింపు... వైసీపీ పాలనలో మితిమీరుతున్న అరాచకాలు : జనసేనవైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని రెజిమెంట్ ట్విట్టర్లో ఓ వీడియోను ష… Read More
0 comments:
Post a Comment