న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ షాక్ తప్పదని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా గురువారం ఏబీపీ - సీ ఓటరు సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వేలో బీజేపీకి 25 సీట్లు వస్తాయని తేలింది. ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ నేతృత్వంలోని కూటమికి 51 సీట్లు వస్తాయని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP4I7p
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment