తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టులకు భూములు కేటాయించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ - నాగ్పూర్, హైదరాబాద్ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWRJwy
Wednesday, October 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment