Wednesday, October 23, 2019

హిటెక్కిన ఢిల్లీ.. ఎన్నికల తాయిలాలకు అంతా రెఢీ

మరో రెండు మూడు నెలల్లో ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతుంది. దీంతో ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజారంజక పథకాలను ఇప్పటి నుండే అమల్లోకి తీసుకువస్తుండగా అందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BAMNXB

Related Posts:

0 comments:

Post a Comment