Monday, October 28, 2019

విశాఖ కేజీహెచ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?

విశాఖపట్నం: కేజీహెచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బేబీ శివలక్ష్మి కేజీహెచ్‌లో చివరి సంవత్సరం చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు ముగిసిపోనుండగా ఈ ఘోరం జరగడంతో శివలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భోధనేతర సిబ్బంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wkby3N

Related Posts:

0 comments:

Post a Comment