Monday, October 28, 2019

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఏజీ ఎక్కడ అంటూ హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సోమవారం నాడు జరిగిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ వాదనలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు తప్పలేదు. అడ్వకేట్ జనరల్ ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించిన నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qRt5ov

Related Posts:

0 comments:

Post a Comment