గల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్లోని పాగ్యాంగ్ త్సో సరస్సు కేంద్రంగా మరోసారి బయటపడ్డాయి. సోమవారం ఈ సరస్సు సమీపంలో దాదాపు 500 మంది చైనా బలగాలు ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే చైనా తమ బలగాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDONT7
చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్ వ్యూహంపై రాజ్నాథ్ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?
Related Posts:
Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?న్యూఢిల్లీ/ కోల్ కతా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి ఎప్పుడు ఎవరికి వ్యాపిస్తుందో అనే విషయం అంతుచిక్కడం లేదు. కరోనా వైరస్ వ్… Read More
coronavirus: త్రిముఖ వ్యుహాంతో వైరస్ను ఎదుర్కొంటాం, నివారణపై క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్..కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు త్రిముఖ వ్యుహాంతో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు శనివారం క్యాబినెట్… Read More
కరోనా వైరస్ : భారత్ స్టేజ్-3లోకి ప్రవేశించింది.. బాంబు పేల్చిన ఉన్నతాధికారి..కరోనా వైరస్ వ్యాప్తిలో మొత్తం మూడు దశలు ఉన్నాయి. ఒకటి.. విదేశాల నుంచి వచ్చినవారికే మాత్రం పాజిటివ్గా తేలడం. రెండో దశ.. విదేశాల నుంచి వచ్చినవారి ద్వార… Read More
కరోనా దెబ్బకు మెంటలెక్కి నగ్నంగా.. వీధిలో వికృతం.. జాంబీలా మెడ కొరికి నెత్తురుతాగి..విదేశాల నుంచి కరోనాను మొసుకొచ్చి.. కనీసం క్వారంటైన్ లో ఉండకుండా అందరికీ వైరస్ అంటిస్తున్న ప్రబుద్ధుల్ని మనం చూస్తూనేఉన్నాం. కొందరు తెలియక, వ్యాధిపై అవ… Read More
ఎన్కటి కాలం వచ్చెనా.. కరోనా తరుముతుంటే.. అరిగోస పడుతున్న వలసజీవులుమానవాళికి పెనుముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ జనజీవాన్ని స్తంభింపజేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి… Read More
0 comments:
Post a Comment