Tuesday, September 1, 2020

చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్‌ వ్యూహంపై రాజ్‌నాథ్‌ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?

గల్వాన్‌ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్‌-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్‌లోని పాగ్యాంగ్‌ త్సో సరస్సు కేంద్రంగా మరోసారి బయటపడ్డాయి. సోమవారం ఈ సరస్సు సమీపంలో దాదాపు 500 మంది చైనా బలగాలు ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అయితే చైనా తమ బలగాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jDONT7

Related Posts:

0 comments:

Post a Comment