Tuesday, October 1, 2019

బస్‌లో ఆర్డీఎక్స్‌ సరఫరా చేసిన ఉగ్రవాదులు...

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల అణిచివేతకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. ఉగ్రమూకలు మాత్రం తమపని తాము చాపకిందనీరులా చేసుకుపోతున్నారు. గత నెల రోజులుగా కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడంతో పాటు రవాణ వ్యవస్థపై కూడ భద్రతా దళాలు దృష్టి సారించారు. అయినా తీవ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరించారు. ప్రైవేట్ రవాణ వ్యవస్థపై నిఘా కట్టుదిట్టం చేయడంతో ఉగ్రవాద కార్యాకలాపాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mygbKa

Related Posts:

0 comments:

Post a Comment