జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల అణిచివేతకు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. ఉగ్రమూకలు మాత్రం తమపని తాము చాపకిందనీరులా చేసుకుపోతున్నారు. గత నెల రోజులుగా కశ్మీర్లో కర్ఫ్యూ విధించడంతో పాటు రవాణ వ్యవస్థపై కూడ భద్రతా దళాలు దృష్టి సారించారు. అయినా తీవ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరించారు. ప్రైవేట్ రవాణ వ్యవస్థపై నిఘా కట్టుదిట్టం చేయడంతో ఉగ్రవాద కార్యాకలాపాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mygbKa
బస్లో ఆర్డీఎక్స్ సరఫరా చేసిన ఉగ్రవాదులు...
Related Posts:
ఆహా.. ఎంత అందమైన అమ్మాయిలో..!ఎవ్వరికీ అనుమానం రాకుండా..! షాపింగ్ మాల్ లో ఆ వ్యాపారమా..??గుర్గావ్/హైదరాబాద్ : భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుం… Read More
లడాఖ్, కశ్మీర్లో పంద్రాగస్ట్ జోష్.. డ్రమ్ము వాయించిన బీజేపీ ఎంపీ, డ్యాన్స్ వేసిన దళపతి (వీడియో)న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దవడంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అసేతు హిమాచలంలో భారత్తో కలిసిపోయింది. అయితే ఇన్నాళ్లు భారత్లో అంతర్భాగమైన … Read More
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్అమరావతి: ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఎన్నికల పరాజయ పరాభవం నుంచ… Read More
తెలుగురాష్ట్రాల్లో ఘనంగా రాఖీ పండగ, గవర్నర్ దంపతులకు చిన్నారుల రాఖీ, కేటీఆర్, జగన్కు కూడాహైదరాబాద్ : రక్షాబంధన్. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీరూపం. చెల్లెలికి అండగా ఉన్నా అని అన్న ఇచ్చే భరోసా. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఏటా జరు… Read More
చిన్నారులతో మోడీ కరచాలనం.. ప్రధానిగా భేషజాలు లేకుండా..! (వీడియో)ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర… Read More
0 comments:
Post a Comment