Tuesday, October 1, 2019

ఎర్ర-గులాబీలు ఏకం అయ్యేనా...? హుజూర్ నగర్ ఉపపోరులో సరికొత్త సమీకరణాలు..!!

హైదరాబాద్ : హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక కోసం నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారబోతోంది. దాదాపు 120 నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది. ఇంత వరకూ సాదారణంగా జరిగే తంతే..! గెలుపుకోసం ధీమాగా  ఉండాల్సిన అధికార పార్టీ విన్యాసాలు అందరిచేత ఔరా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nvRU8b

Related Posts:

0 comments:

Post a Comment