Wednesday, May 8, 2019

అన్ని హద్దులు దాటేశారు..ప్రియాంక, మమతపై సుష్మా ఆగ్రహం...

ఢిల్లీ : ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీని దుర్యోధునుడు, అమిత్‌షాను దుశ్శాసనుడిగా అభివర్ణిస్తూ ఇరువురు నేతలు చేసిన కామెంట్లపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. విమర్శలు చేయడంలో ప్రియాంక, మమతలు అన్ని హద్దులు దాటేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంతో చెంప పగలగొట్టాలనుంది... మోడీకి మమతాబెనర్జీ వార్నింగ్..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vIUgkx

Related Posts:

0 comments:

Post a Comment