Thursday, October 3, 2019

మళ్లీ ఎర్రచందనం కలకలం: యథేచ్ఛగా అక్రమ తరలింపు: స్మగ్లర్లపై పోలీసుల కాల్పులు

బెంగళూరు: ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఎర్రచందనానికి ఆలవాలమైన శేషాచలం అడవుల నుంచి యథేచ్ఛగా వాటిని తరలిస్తున్నారు స్మగర్లు. చాలాకాలం పాటు స్తబ్దుగా ఉంటూ వచ్చిన ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురువారం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు తరలించిన 300 కేజీల ఎర్రచందనం దుంగలను కర్ణాటక పోలీసులు స్వాధీనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oJpNTk

Related Posts:

0 comments:

Post a Comment