హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. చకచకా క్షణాల్లో లక్షలకు లక్షలు దోచేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఏటీఎం నగదు సమకూర్చే సిబ్బందిని ఏమార్చి చాలా ఈజీగా నగదు నొక్కేశారు. మీ డబ్బులు కిందపడ్డాయంటూ సెక్యూరిటీ గార్డును బురిడీ కొట్టించి అమాంతంగా ఓ క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vKcoL1
చిల్లర పడేశారు.. లక్షలు దోచేశారు.. ఏటీఎం నగదు చోరీలో డైవర్షన్ (వీడియో)
Related Posts:
150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్… Read More
ఢిల్లీ ఎన్నికలలో ఆ పని చెయ్యండి చాలు ... అమిత్ షాకు కౌంటర్ వేసిన ప్రశాంత్ కిషోర్కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు జేడీయూ నేత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో కౌంటర్ వేశ… Read More
టైముంటే చదవాలా? ఇంట్రెస్ట్ లేదు.. గిఫ్టును తిప్పిపంపిన ప్రధాని మోదీ.. ఇప్పుడేం చేద్దాం?రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పంపిన స్పెషల్ గిఫ్టును ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిపంపారు. అమెజాన్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానం… Read More
మరో ఘోర ప్రమాదం: పర్వత శ్రేణులపై కుప్పకూలి.. పేలిపోయిన విమానం..!కాబూల్: అమెరికాలోని లాస్ఏంజిలిస్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ స్టార్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె … Read More
రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.… Read More
0 comments:
Post a Comment