Wednesday, April 15, 2020

ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలు

ఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వహించిన మూడు సర్వేల్లో గుర్తించిన అనుమానితులకూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో వీటిని పూర్తిచేసేందుకు వీలుగా పరీక్షల సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VbCmEv

0 comments:

Post a Comment