ఏపీలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే నేరుగా గుర్తించిన రోగులకు క్వారంటైన్ తో పాటు పరీక్షలు కొనసాగుతుండగా.. తాజాగా నిర్వహించిన మూడు సర్వేల్లో గుర్తించిన అనుమానితులకూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధ్యమైనంత తక్కువ సమయంలో వీటిని పూర్తిచేసేందుకు వీలుగా పరీక్షల సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VbCmEv
ఏపీలో కరోనా టెస్టుల సామర్ధ్యం రెట్టింపు- త్వరలో రోజుకు 4 వేల పరీక్షలు
Related Posts:
‘మా’ఎన్నికలు వాయిదా- చిరంజీవి తిరస్కారం-అదే ఫైనల్: ఇమేజ్ - డామేజ్..!!‘మా' ఎన్నిక వ్యవహారం వివాదంగా మారింది. ఈ మొత్తం పరిణామాలు తెలుగు సినీ ప్రముఖల పైన ప్రభావం చూపుతోంది. ఎన్నికల పేరుతో జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించుక… Read More
Gamma Variant : రష్యాలో బయటపడ్డ కోవిడ్ గామా వేరియంట్...రష్యాలో కోవిడ్ గామా వేరియంట్ బయటపడింది. మొట్టమొదటిసారిగా ఇది బ్రెజిల్లో బయటపడగా.. తాజాగా రష్యాలోనూ స్వల్పంగా దీని ఆనవాళ్లు వెలుగుచూసినట్లు అక్కడి న్… Read More
Lady doctor: మగాడు కాదని చెప్పిన మరదలు, సుత్తి, కత్తెరతో ?, రజనీకాంత్ కోడలు స్వప్నా !వారణాసి/చెన్నై: ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. నువ్వు నపుంసకుడు, సంసారానికి ప… Read More
రాజస్తాన్లో మరోసారి భూకంపం.. 4.8 తీవ్రతతో ప్రకంపనాలురాజస్తాన్లో మరోసారి భూమి కంపించింది. రెండురోజుల్లోనే మరోసారి భూకంపం వచ్చింది. బికనీర్లో తెల్లవారుజామున భూ ప్రకంపనాలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్… Read More
కిసాన్ సంసద్: జంతర్మంతర్ వద్ద రైతుల నిరసన, తొలిరోజు ప్రశాంతంన్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వ… Read More
0 comments:
Post a Comment