ఏపిలో పోలింగ్ ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. విజయం పైన పైకి ధీమాగా కనిపిస్తున్నా..ఇంకా లోపల ఎక్కడో అనుమానం. నిజంగా వృద్దులు..మహిళలు ఎవరి వైపు నిలిచారు. ఈ సందేహాల నడుమ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షలు ఏర్పాటు చేసారు. పోలింగ్ నాడు నియోజకవర్గాల వారీగా సరళి ఎలా ఉంది..వైసీపీ నేతలు ఏం చేసారు..కౌంటింగ్ రోజు ఏం చేయాలనే దాని పైన మార్గదర్శకం చేయనున్నారు...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PKtlhu
వైసీపీ ఎలా చేయగలిగింది : ఓటర్లు ఎవరి వైపు నిలిచారు: నేటి నుండి చంద్రబాబు సమీక్షలు..!
Related Posts:
పరువే ముఖ్యం.. తలదించుకోవాల్సి వచ్చింది... అందుకే హేమంత్ హత్య : విచారణలో అవంతి తండ్రిహేమంత్ హత్య కేసులో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టాడు. హేమంత్తో ప్రేమ వ్యవహారం గురించి తెలిశాక అవంతిని ఇంట్లోనే కట్… Read More
ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్పై సీఎంను సమర్థించినా..ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై వరుస దాడులు, అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస… Read More
దుర్గ గుడి వెండి రథం మూడు సింహాల మాయం కేసు దర్యాప్తులో పురోగతి .. ఘటన ఎప్పుడు జరిగిందంటేవిజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు … Read More
తెలుగోడికి కీలక పదవి: ఐఏసీసీ అధ్యక్షుడిగా పూర్ణచంద్ర రావు ఎన్నికహైదరాబాద్: ఓ కీలక పదవి తెలుగువాడిని వరించింది. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామి… Read More
చైనాతో కీలక చర్చలు: ఐదు సూత్రాల అమలుకు రెండు దేశాల అంగీకారం: ఎంఈఏ వెల్లడిభారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్రిక్తతల నివారణ కోసం రెండు దేశాలూ ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైపు తీవ్రస్థాయి హెచ్చరిక… Read More
0 comments:
Post a Comment