Saturday, May 4, 2019

వైసీపీ ఎలా చేయ‌గ‌లిగింది : ఓట‌ర్లు ఎవ‌రి వైపు నిలిచారు: నేటి నుండి చంద్ర‌బాబు స‌మీక్ష‌లు..!

ఏపిలో పోలింగ్ ముగిసింది. మ‌రి కొద్ది రోజుల్లో ఫ‌లితాలు రానున్నాయి. విజ‌యం పైన పైకి ధీమాగా క‌నిపిస్తున్నా..ఇంకా లోప‌ల ఎక్కడో అనుమానం. నిజంగా వృద్దులు..మ‌హిళ‌లు ఎవ‌రి వైపు నిలిచారు. ఈ సందేహాల న‌డుమ టీడీపీ నేత‌ల‌తో పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌మీక్ష‌లు ఏర్పాటు చేసారు. పోలింగ్ నాడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌ర‌ళి ఎలా ఉంది..వైసీపీ నేత‌లు ఏం చేసారు..కౌంటింగ్ రోజు ఏం చేయాల‌నే దాని పైన మార్గ‌ద‌ర్శ‌కం చేయనున్నారు...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PKtlhu

Related Posts:

0 comments:

Post a Comment