Saturday, May 4, 2019

ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్న బీటెక్ విద్యార్ధి .. సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటే

రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు బీటెక్ విద్యార్థులు సైతం బలవన్మరణాల బాట పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్‌లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PKtly0

Related Posts:

0 comments:

Post a Comment