Sunday, October 13, 2019

ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్

ఖమ్మం : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. జిల్లాకు చెందిన కార్మికులు పోరుబాటకు సై అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో శనివారం నాడు ఆత్మహత్యకు ప్రయత్నించిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ప్రాణాలు విడిచారు. దాంతో కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రి దగ్గర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yJEpg

Related Posts:

0 comments:

Post a Comment