మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏనని చెబుతూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతోపాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ లక్షల రూపాయలకు మోసం చేశాడు. నాగరాజు నుంచి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3edLfHz
కేటీఆర్ పీఏనంటూ మోసం.. ఛీటర్ నాగరాజు అరెస్ట్
Related Posts:
మోడీ, రాహుల్, ఒబామాలకు లేని అరుదైన ట్విట్టర్ రికార్డ్.. సుష్మా స్వరాజ్కున్యూఢిల్లీ: సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం అడిగితే వెంటనే స్పందిస్తారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. ఆమె కేంద్ర విదేశాంగ శాఖ … Read More
మాతో వద్దు.. యుద్ధం వస్తే మేం సిద్ధం: భారత్కు పాక్ హెచ్చరిక, లోకసభ ఎన్నికలు.. ఎవరికి లాభం!ఇస్లామాబాద్: పుల్వామా తీవ్రాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. … Read More
కాక్పిట్లో నిద్రపోయిన పైలట్, వీడియో తీసిన కోపైలట్: ఇద్దరూ ఔట్బీజింగ్: చైనాలో బోయింగ్ 747 విమానం ఎగురుతున్న సమయంలో పైలట్ కాక్పిట్లో నిద్రపోయాడు. అది చూసిన కో పైలట్ మౌనంగా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నె… Read More
ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ పరమ ఔషదండా.యం.ఎన్.చార్య, హైదరాబాద్- ఫోన్: 9440611151 మనకు ప్రస్తుతం ఎండలు ఎక్కువ అవుతున్నవి.రాబోయే రోజులలో గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏడాకాలం ఎండలు ఎక్కువగా… Read More
పెద్దాపురం టిక్కెట్ కోసం జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సోదరుడుఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన టిక… Read More
0 comments:
Post a Comment