Saturday, March 6, 2021

ఒకే ఒక్కడు.!ప్రచారంలో దూకుడు.!ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.!

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకెళ్తేన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆరు జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఇద్దరు అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ముందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PEt3g9

0 comments:

Post a Comment