హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం రణరంగాన్ని తలపించగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. అధికారులు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dy8Gby
ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్పై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
కేబినెట్ సెక్రటేరియట్లో ఉద్యోగాలు: పలు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోండిన్యూఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నే… Read More
కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్… Read More
ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిర… Read More
27న ఏపీ కేబినెట్ భేటీ: మండలి రద్దుపై నిర్ణయం: ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానం..!ఏపీ కేబినెట్ వారం రోజుల వ్యవధిలో మరో సారి భేటీ కానుంది. ఈ నెల 20న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్డీఏ బిల్లు రద్దుకు నిర్ణయం … Read More
అసదుద్దీన్కు హైకోర్టు షాక్: చార్మినార్ వద్ద ఎంఐఎం ర్యాలీకి నో.. సభకు మాత్రమే అనుమతిసీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ వద్ద తలపెట్టిన నిరసన ర్యాలీకి హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే బహిరంగ సభకు మాత్రమే పర్మి… Read More
0 comments:
Post a Comment