Friday, September 20, 2019

వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్: చెన్నై వెళ్లనున్న చంద్రబాబు

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైని చుట్టబెట్టిన మరో ఉత్పాతం: నగర వ్యాప్తంగా గ్యాస్ వాసన: కంటి మీద కునుకు లేకుండా! తీవ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LCIUat

Related Posts:

0 comments:

Post a Comment