హైదరాబాద్: ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కౌంటర్ ఇచ్చారు. రోహింగ్యాలు దేశమంతటా ఉన్నారని.. ప్రత్యేకంగా తెలంగాణలోనే ఆశ్రయం పొందుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్ తర్వాత హైదరాబాద్లోనే రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని, వారికి ఎవరు ఆశ్రయం కల్పిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mBpYiI
రోహింగ్యాలు ఇక్కడే ఉన్నారా?: కిషన్ రెడ్డికి మహమూద్ అలీ కౌంటర్
Related Posts:
గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు.. మద్యం మత్తులో అత్యాచారం..!తన స్నేహితులతో కలిసి గుడి వెళుతున్న 15 ఏళ్ల యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దారుణంగా కొట్టారు.. అనంతరం అజ్ఝాత స్థలానికి తీసుకు వెళ… Read More
పౌరులకే హక్కులు.. గోవులకు కాదు... గో సంరక్షణపై మోడీ కామెంట్లపై అసదుద్దీన్న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. గో సంరక్షణ పేరుతో మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీకి రాజ్య… Read More
గొప్ప ప్రేమికుడిగా ఉండు: మతాంతర వివాహం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ మతాంతర వివాహం కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్కు వివాదాస్పద మతాంతర వివాహ కేసును బుధవారం సుప్రీంకోర్టు విచార… Read More
కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయం : మమతా బెనర్జీకొత్త ట్రాఫిక్ చట్టం నిబంధనల జరిమానలపై బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించడంతో దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడుతోంది. ఈనేపథ్… Read More
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయట… Read More
0 comments:
Post a Comment