కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి మినహాయింపు ఇస్తారని భావించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారు వచ్చి అడిగినా చిన్న ఉద్యోగం చెప్పలేకపోతున్నామంటూ మంత్రులు వాపోయారు. తమకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lw8mgu
రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే...!!
Related Posts:
గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు. తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు. పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాల… Read More
ఒంటిమిట్ట రాములొరి సేవలో గవర్నర్ దంపతులుకడప : ఒంటిమిట్ట కోదండరామి స్వామి కల్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. ఆలయం వద్దకు చేరుకోగానే … Read More
దొంగలకు మోదీ పేరు : రాహుల్పై పరువునష్టం కేసు వేసిన సుశీల్పాట్నా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. పనిలోపనిగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీన… Read More
ఈసీ బ్యాన్ : ’చౌకీదార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం, రాహుల్కు లేఖన్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి తాట తీస్తోంది ఎన్నికల సంఘం. తాజాగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 'చౌకీ దార్ చోర్ హై‘ వీడియోపై నిషేధం విధ… Read More
పోల్ మీటర్ : బెంగాల్లో అత్యధికం, కశ్మీర్లో అత్యల్ప ఓటింగ్న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పూర్తయ్యింది. గురువారం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియో… Read More
0 comments:
Post a Comment