న్యూఢిల్లీ : పక్కనే బల్లెంలా ఉండే పాకిస్థాన్ .. మరిన్ని కుట్ర, కుయుక్తులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన ఆ దేశం తాజాగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టాలనుకుంటోంది. ఇందులో భాగంగా మన కరెన్సీ నోట్లను ముద్రించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNbEf2
పాకిస్థాన్ మరో కుట్ర : భారత కరెన్సీ పాకిస్థాన్ లో ప్రింటింగ్ హైదరాబాద్ లో చలామని !
Related Posts:
శభాష్ కరీంనగర్.. మొన్న రూపాయికే అంత్యక్రియలు.. ఈసారి ఏంటో తెలుసా?కరీంనగర్ : ప్రజల కోసం ఆలోచిస్తూ.. ప్రజోపయోగకరమైన పనులు చేపడుతూ దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకుంటోంది నగర పాలక సంస్థ. మొన్నటికి మొన్న రూపాయికే అంత్యక్రి… Read More
అనంతలో కీచకపర్వం.. ఉద్యోగం అడ్డు పెట్టుకుని.. ఉన్నతోద్యోగి కామ లీలలు..!అనంతపురం : ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. కానీ ఆలోచనలు మాత్రం ఉన్నతంగా లేవు. ఆ ఉద్యోగాన్నే అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్నాడు. సదరు కీచకుడి చేతిలో ఒక్కరు కాదు… Read More
మన్కీ బాత్ సెకండ్ ఎపిసోడ్.... ఇన్నర్ ఫీలింగ్తోనే కేధార్నాథ్ యాత్ర చేశాను... నరేంద్రమోడీప్రధాని నరేంద్రమోడీ మన్కీ బాత్ ఆదివారం తిరిగి ప్రారంభమైంది..గత అయిదు సంవత్సరాలు పాటు నిరాటంకంగా కొనసాగిన ప్రధాని మన్కీ బాత్ ఎన్నికల నోటీఫికేషన్ విడు… Read More
విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ క… Read More
దక్షిణాది కే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు..! టాప్ లో ఉన్న సౌత్ నేతల పేర్లు..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ తర్వాత ఏఐసిసి అద్యక్షపదవిని ఎవరు చేపడతారనేది కాంగ్రెస్ అదిష్టానాన్ని వేధిస్తోన్న ప్రశ్న. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేంద… Read More
0 comments:
Post a Comment