న్యూఢిల్లీ : పక్కనే బల్లెంలా ఉండే పాకిస్థాన్ .. మరిన్ని కుట్ర, కుయుక్తులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన ఆ దేశం తాజాగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టాలనుకుంటోంది. ఇందులో భాగంగా మన కరెన్సీ నోట్లను ముద్రించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNbEf2
Friday, March 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment